అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు మరియు ఆయాలకు 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వేలాది మంది అంగన్వాడీ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.
తెలుగు న్యూస్ అలర్ట్స్ సంపాదక బృందం రాజకీయాలు, వినోదం, టాలీవుడ్, సెలబ్రిటీ వార్తలు మరియు బ్రేకింగ్ న్యూస్ను విశ్వసనీయంగా, వేగంగా పాఠకులకు అందిస్తుంది.
Comments